తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మహానేత కేసీఆర్ అని వేలేరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మరిజె నర్సింహారావు అన్నారు.
Telangana | కల్లుగీత కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నది. కులవృత్తిలో భాగంగా తాటిచెట్లు ఎక్కే క్రమంలో ఏటా వం దలాది మంది వృత్తిదారులు ప్రాణాలు కోల్పోతుండగా, అదే స్థాయిలో దివ్యాంగ�
భారతదేశానికి తగిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనవేనని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
హనుమకొండ ప్రభుత్వ ఐటీఐలో ఇటీవల ఏర్పడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా ‘3డీ ప్రింటింగ్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న హనుమకొండ నయీంనగర్లోని జే కన్వెన్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు.