రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తుండగా మల్కాపూర్ గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.
జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్య�
రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు.
పన్ను చెల్లించకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలు యథేచ్ఛగా నగర రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉన్నా అవేం పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజనాకు కొంతమంది నష్టం చేకూర�