హనుమకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం ఉదయం 11 గంటలకు ‘గ్రంథాలయాలు’ అనే అంశంపై కవిసమ్మేళనం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శీతకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమోదించాలని, లేనియేడల త్వరలో పార్లమెంట్ను ముట్టడిస్తామని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్, బీసీ సంక్షేమ సంఘం జాత�
రాష్ట్రంలో మెరుగైన ఉచిత విద్య, మెరుగైన ఉచిత వైద్యం అనేది ఒక ఉద్యమంలా సాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు.
హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో కిట్స్ కాలేజీ క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అస్మిత అథ్లెటిక్స్లీగ్ పోటీల్లో 14, 16 సంవత్సరాలలోపు బాలికలకు 11 అంశాల్లో పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అటానమస్లో పీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈనెల 19న ఉదయం 11 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు.