అనుకోని ప్రమాదంలో అతడి కాలు పోయింది. ఆ తరువాత భార్య కూడా మృతి చెందింది. అయితే రెండున్నర ఏళ్లుగా వికలాంగ పింఛన్ కోసం తిరుగుతున్న పట్టించుకున్న నాధుడు లేడు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) 10 రోజులపాటు పొడిగించింది. తొలుత ప్రకటించిన అసలు షెడ్యూల్ ప్రకారం ఈ గడువు మంగళవారంతో (జూలై 14) ముగియాల్సి ఉండగా, దీని�
కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వేట కొనసాగుతూనే ఉన్నది. రెండో త్రైమాసికం (క్యూ2) తొలిరోజే రూ.7వేల కోట్ల భారీ రు ణాన్ని సమీకరించిన సర్కార్.. ఆర్బీఐ ప్రతి మంగళవారం ఓపెన్ మారెట్ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్ట
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయే ఛలో సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా అర్ధరాత్రివేళ పోలీసులు ఇళ్లలోకి చొరబడి చేసిన అరెస్టులను ఖండిస్తున్నామని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్�
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు స్థూపం, స్మృతివనం, వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ(ఎమ్మార్పీఎస్-టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ
నేర్చుకుంటూ, స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ రోబోటిక్స్సేవలందిస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అన్నారు.
Fire accident |బాలసముద్రంలోని మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.