ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా అనారోగ్యం బారిన పడి, హాస్పిటల్లో చేరి చికిత్స పొందిన విద్యార్థి మిట్టపల్లి హర్షకు అండగా నిలుస్తామని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.
దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ అధికారులు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదిస్తున్నట్టు అవినీతి నిరోధకశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇండ్లలో శుక్రవారం జరిపిన సోదాల వివర�
స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం నిర్వహించిన ఎస్హెచ్జీ మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్�
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సమాలోచనలు చేస్తున్నది. నిత్యం ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నా బోగీల పెంపుపై దృష్టి పెట్టని మెట్రో సంస�