కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
2025- 2026 విద్యాసంవత్సరానికి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయంప్రతిపత్తి) ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్�
కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్నో కొత్త ప్రయోగాలకు నిలయముగా మారింది అందులో భాగంగా ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్అసోసియేషన్ ఏర్పాటు కూడా ఒక ముఖ్య ఘట్టంగా చెప్పవచ్చని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూర�