ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని(Nagoba temple) మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి దర్శించుకున్నారు.
ఎస్సీలు(SCs) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(Municipal elections) బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్ పులి జైపాల్, మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం హుజూరాబాద్లో న్యాయవాదులు ధర్నా చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సింగరేణిలో నెలకొన్న సైట్ విజిట్ దందాపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపి, దోషులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పై ప్రజలకు విసుగు వచ్చిందని, అందుకే అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేరొన్నారు.