రాష్ర్టంలో విద్యార్థుల సమస్యలు పరిస్కరించకుండా విద్యార్థులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సుబేదారి ఆర్ట్స్కాలేజీ వద్ద ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
Shabad | షాబాద్లో(Shabad) రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన నరహంతకుడు రాజ్కుమార్( Rajkumar) అచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
మక్తల్ నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైలాన్ ఆవిష్కరించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకు నేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ‘సర్’ అప్లికేషన్ కోసం ఫొటో తీస్తామని నమ్మించి గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు.
ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ �
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున�
పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ విస్తరణ పనులను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్ర�