కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ను వేగవంతం చేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల �
ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు.
అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిడెట్ నందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కారేపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మండలానికి చెందిన పలువురు సర్పంచులు పలు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.