చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు.
న్నారై(NRI) బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను కలిశారు.
డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ను ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన రగులుతున్న అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ పాల్-మేరి దంపతులు తన సొంత నిధులతో మంగళవారం సింగరేణి గ్రామపంచాయతీకి వితరణగా అందజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల(Degree courses) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజ్ (అటానమస్) కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్(Placement )సెల్ ఆధ్వర్యంలో ఫైనలియర్ యూజీ, పీజీ విద్యార్థుల కోసం ఈనెల 30, 31 తేదీలలో రెండురోజుల పాటు ప్లేస్మెంట్ డ్ర�
వరంగల్ ఆర్ఈసి/ఎన్ఐటి వ్యవస్థాపకుడు ఇటకాల మధుసూదన్రావు కాంస్య విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని ఎన్ఐటీ నాన్టీచింగ్ అసోసియేషన్ నాయకుడు సుంకరి వేణుగోపాల్ డిమాండ్ చేశారు