దాదాపు పదిరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లకు రూ.984.41 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. 739 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ�
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ది శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా క్రీడాశాఖ ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్�
కాంగ్రెస్ నాయకులను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీయాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చారు.
మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ, ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మపులి మల్లేశం డిమాండ్ చేశారు.