కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా ముస్లింలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ నయీముద్దీన్ మండ�
మహిళా చిరు వ్యాపారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని పట్టణ నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు షాహిద్ మహ్మద్ షేక్ మంగళవారం తెలిపారు.
మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంతో పాటు కాపులు ఐక్యతను చాటేoదుకు ప్రతి మున్నూరు కాపు యువత చైతన్యవంతులు కావాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టే హనుమండ్లు పిలుపునిచ్చారు.
దసరా పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచడం సిగ్గుచేటని జగిత్యాల జిల్లా జిఎస్టి కోకన్వీనర్ గంగుల కొమురెల్లి ఆరోపించారు.
ముప్పై పడకల హాస్పిటల్లో సదుపాయలతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు.