కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు.
అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని దిగ్వాల్ సబ్ స్టేషన్ను రాయిపల్లి, మద్రి గ్రామాల రైతులు ముట్టడించారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బో
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం విద్యు�
సిరిసిల్ల జిల్లాలోని 11పీఎం శ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి చదువుతున్న బాలికలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేసేందుకు ఆసక్తి గల తయారీదారులు, అధీకృత డీలర్లు, సరఫరాదారుల నుంచి సీల్డ్ దరఖాస్తులు ఆహ్వాన�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్లకు ప్రత్యేక వసతులతో ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ ను ఎత్తివేయడం కుట్రపూరిత చర్య అని బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నీరట�
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.