దళితవర్గాల అభ్యున్నతికి పాటు పడుతూ, రాజ్యాధికారానికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ(ఏఐడిఏసి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం శైలేందర్ అన్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పాల వాగు వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాల వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు.
విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు ఉన్నత లక్ష్యసాధనతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్ఢి అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలలో చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన మొదటి సెమిస్టర్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల�
ఆటో కార్మికుల బాధలను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్న�
(నిట్)లోని కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం నెక్ట్స్-జెన్ కంప్యూటింగ్ ఆప్టిమైజేషన్’ అనే అంశంపై ఆరు రోజుల ఆన్లైన్ ఏఐసీటీఈ