ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో మాసాల్లో నిర్వహించనున్నట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవ
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సాయికుమార్ ఎంపికైనట్లు ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల హాజరు పద్ధతిలో భాగంగా అమలు చేయనున్న ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియ వ్యవస్థను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పర్యవేక్షించారు.
గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లోని హనుమాన్నగర్ ఫేజ్-1 కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.