కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్కాలేజీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛ�
కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న 10వ బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థి దేశబోయిన సంతోష్ జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన
Dubai | దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ నగరంలో మరో నేపాలి గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు.