మూసీ లాంటి పెద్ద ప్రాజెక్టుకు డీపీఆర్ లేదు.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు.
యూరియా కోసం రైతు పడుతున్న కష్టాలు అన్నిఇన్నీ కావు. వానకాలంలో పడిన ఇబ్బందులకంటే యాసంగిలో వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లితోపాటు పలు మండలాల్లో ఆన్లైన్�
పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని, పరిషత్ ఎన్నికలను వాయిదా వెయ్యాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పుస్తక పఠనాన్ని మించిన సాధనం లేదని, టేకులపల్లి గ్రంథాయాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు.