Narsapur | సిద్దిపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. నాచారం చెక్ డ్యాంలో ఈతకోసం వెళ్లి నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.
కేటీఅర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు డిమాండ్ చేశారు.
భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడం ద్వారా కాలనీల్లో కాలుష్యం, అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా ఉండేదుకు అవసరమైన అన్ని చర్యలు చేపడ్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.