దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ ఘనుడు 25 లక్షల నగదు కాజేసిన ఘటన మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఏడాదిన్నరగా ఊదరగొడుతూ.. ఉసూరుమనిపిస్తున్నది. త్వరలోనే జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ పదే పదే చెబుతున్నది.
రాష్ట్రంలో కొత్తగా 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026-27లో ఈ స్కూళ్లను తక్షణమే ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు.