Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
Niranjan Reddy | కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను చూసైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
పాకిస్థాన్లో జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు కార్యరూపం దాల్చడంలో విఫలమైన నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్లో జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ ఐఆర్జీసీ కాల్పులు జరిపి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.