మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేలతకు 60% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. గత మండలాల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కార్యవ
రాష్ట్రంలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ‘సమగ్ర తెలంగాణ మోటర్ వాహన అగ్రిగేటర్' పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేప�
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హెచ్ఐఎల్టీపీ) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మరోసారి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను �
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం సైన్స్, శ్రమ, అంకితభావంతోనే సాధ్యమైందని జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణురాలు, ఐఐఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జీ మాధవీలత అన�
వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగానికి డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అయేషా మస్రత్ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పోలీసు శాఖను ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారిని ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ కొనసాగిస్తుండటంతో కొత్త వారికి అవకాశాలు దక్కకుండ�