రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లి శ్రీనివాస్ ఇటీవల జరిగిన రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి మాలలకు(Mala community) తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండి పడ్డారు.
వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వ్యాపార వేత్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఏసీపీ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మట్టెవాడ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ బసవరా�
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మద్యన ప్రారంభమయిన గొడవను అపేందుకు ప్రయత్నించిన మూడో వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మేడారంలోని(Medaram) స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన స్తంభాల పై ఉన్న చిత్రాలను పునఃపరిశీలన చేయాలని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు.
ఈ నెల23, 24, 25 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీడీఎస్యూ తెలంగాణ రాష్ర్ట 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు.
అక్కడికెళితే దర్జాగా మద్యం సేవస్తూ హుక్కాను(Hookah )పీలుస్తూ మత్తులో మునిగితేలోచ్చు. ఎవరైనా చూస్తారన్న బెరుకు పోలీసులోస్తారన్న భయం లేకుండా నిర్వాహకులు చూసుకుంటారు.