సింగూరు డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేసి 2 నెలలు గడిచినా అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. డ్యామ్లోని నీటి విడుదలపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ స
అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్ డైక్లోరైడ్' అనే గడ్డిమందును నిషేధించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషపూరిత మందుకు విరుగుడులేదని,
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శమిచ్చారు.
నగరంలో వరుసు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లి ఘటన మరవకముందే అమీర్పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లోని(Aditya Enclave building) కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
నల్లమలలో( Nalamalla forest) కార్చిచ్చు రాజుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి( Lakshmi Narasimha Swamy) ప్రధాన ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ఫిబ్రవరి 18న వైభవంగా ప్రారంభమయ్యాయి.