ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని పోరాడుతున్నందునే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా, శ్రవణ్, షాహిద్ అన్నారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.