మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్షనేత మధు సూదనాచారి అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు.
ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో న్యాయనిర్ణేతగా వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�