హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలోగల గణనాథుడిని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితారెడ్డి దర్శించుకుని మానసిక దివ్యాంగులతో ప్రత్యేక పూజలు
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లి గంగపుత్ర సంఘం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన, బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస�