రాష్ట్రంలో 21వ శతాబ్దంలోనూ లింగ వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిల పట్ల ఒకరకంగా.. అమ్మాయిల పట్ల ఒక రకంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. పాఠశాల విద్యలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లింగ వివక్షకు నిదర�
కరువు కాలం మీద పడి తరుముతుంటే.. తెలంగాణ జనం వలవల ఏడ్సుకుంట బొంబాయ్, దుబాయ్ వలసలు పోతున్నప్పుడు చూసి గుండెలు బాదుకున్నోడు కేసీఆర్. పల్లెపల్లెన పల్లేర్ల దారులు..బీడుబారిన పొలాలు.. పొక్కిలైన వాకిళ్లు..కన్�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించగా, కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బ�
రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ను విడదీసి చెరువులను అభివృద్ధి చేయాలని రైతు కమిషన్ పేర్కొన్నది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాజ్కృష్ణ హోటల్లో మూసీ ప్రాజ�
వంట గ్యాస్ కొరత ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్లు తీసుకపోవడానికి, బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.