రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని విద్యార్థులు ప్రశాంతం గా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుష్బూగుప్తా ఆధ్వర్యంలో జిల్లా విద్య�
పదో తరగతి పరీక్షలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల
కాంట్రాక్ట్ లేదా తాతాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు సమగ్ర పథకాన్ని రూపొందించే అంశాన్ని అమలు చేసే దిశగా పరి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమై�
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది.
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్క్లబ్లో వారు మీడియా తో మాట్లాడారు.
కారు కండిషన్ పరీక్షిస్తానంటూ మెర్సిడిజ్ బెంజ్ కారును తీసుకువెళ్లి వేరొకరికి విక్రయించామంటూ నమ్మించి మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా కష్టపడి చదివి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దాత రఘునాయకుల ప్రమోద్ రెడ్డి సూచించారు.