రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏక మొత్తంలో చెల్లించి కేబినెట్ నిర్ణయాన్ని అమలు పరచాలని రిటైర్మెంట్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నర్సంపేటకు వెళుతున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ఖు తరలించారు.
ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు.
మెదక్ పట్టణంలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో పాటు పలు పార్టీల చెందిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
చౌదరి పాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రుతీయ వార్షికోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
Hanumakonda | కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్లు డిమాండ్ చేశారు.
Janagama | జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు డిపో లోపల నిరసన తెలిపే విధంగా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులను కోరారు.