సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళా పోలీసులు వేసిన సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు.
రైలు(Train) ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడి భారత సైన్యంలో సుబేదార్గా (Army Subedar) పనిచేస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.