యూరియా కొరతపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు.
గూడు లేని ప్రతి నీరు పేదలకు తమ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో అర్హులకే ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి చేపడుతున్న ధర్నా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకోటికి బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వినతి సమర్పించారు.
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొదటి రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృ
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెళ్లారితే బుక్కెడంత తిని.. సద్దికట్టుకుని పొలంబాట పట్టే రైతన్న.. తిండి, నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద యారియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఎద్దేవా చేశారు.