గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ఓ దాబా వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలో విధిస్తూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందంటూ నేరడిగోండలో రైతులు ఆందోళన చేపట్టారు.
గిరిజన తెగలు ఆరాధించే శ్రీ సకారాం మహారాజ్ మృతి తీరని లోటని, మహారాజ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి భరోసా కల్పించారు.
రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మరో రూ.28 వేల కోట్ల పనులకు ప�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ శివారులో వందలాది నాటు కోళ్లు దొరికాయి. ఎవరు వదిలారో తెలియదు కానీ శనివారం తెల్లవారుజామున దాదాపు వెయ్యికిపైగా కోళ్లు పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన
రెండేండ్లుగా పెండింగులో ఉన్న రూ.36,000 కోట్ల బిల్లుల బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించకుంటే డి సెంబర్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో పౌరసంబంధ (సివిల్ వర్క్స్) పనులను నిలిపివేయనున్నట్టు బ�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి
కేపీహెచ్బీ కాలనీలో గుంతల రోడ్లతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని బాలాజీనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జి.వినోద్కుమార్ గౌడ్ అన్నారు.
మేమెంతో మాకంత వాటాకై కేంద్ర ప్రభుత్వంపై పోరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీసీ జేఏసీరాష్ట్ర కన్వీనర్ కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ పిలుపునిచ్చారు.