తాను బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్
అర్హులైన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రెడిటేషన్ కార్డు రావాలని, ఆ దిశలో అందరికి అక్రిడేషన్ కార్డు అందేలా అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార అని, తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు.