మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
పదవ తరగతి లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలిక విద్యార్థులకు పందిళ్ళ సుచేత ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్ తెలిపారు.