పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సువెన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు యజమాన్యం వెంటనే పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షులు కే రాజయ్య డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పాత్ర అనే అంశంపై తొర్రూర్ తిరుమల గార్డెన్లో 12న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి ప�
ఆదిలాబాద్ జిల్లా బోథ్లో మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.