మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్రెడ్డి ప్రకటనలో తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన అనుమతులు, ప్రాజెక్టుల వంటివి సాధించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. అవసరాన్ని బట్టి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడమో, పార్లమెంట్లో ప్రశ్నించడమో, కేంద్రంపై ప
Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.