కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం రోజురోజుకూ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నదని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ అన్నారు. విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించడంలో పాలకులు
ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల డాటా ఇవ్వాలని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీలను ఆదేశించింది. సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), మెడికల్ కాలేజీ�
ఈ నెల 10న గ్రేట్ మిలియన్ మార్చ్ డేను తెలంగాణ ఉద్యమాకరుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు బంగరెడ్డి బాల లక్ష్మి తెలిపారు.
కడియం శ్రీహరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శించే నైతిక హక్కు లేదని మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ) జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ విమర్శించారు.