లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ భాగస్వామైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేస
నర్సింహులపేట మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్, నర్సింహులపేట స్టేజీ పాఠశాలను గురువారం ఆకస్మికంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు.
అడవి పంది దాడిలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా దేవగిరిపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి(65) కార్తిక పౌర్ణమి సందర్భంగా తన భార్య ధనమ్మను బైక్పై తీసుక�
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని ఎస్సీ,ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
హనుమకొండలోని ప్రభుత్వ విద్యాశిక్షణా సంస్థ(డైట్)లో ఖాళీగా ఉన్న కళలు-కళావిద్య-1, ఫిలాసఫీ/సోషియాలజీ/సైకాలజీ-1, పెడగోజి ఆఫ్ మ్యాథమెటిక్స్-1 పోస్టులకు అతిథి అధ్యాపకులుగా(గెస్ట్ ఫ్యాకల్టీ) తాత్కాలిక విధాన
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని ప్రభాకర్ మాదిగ అన్నారు.