వ్యవసాయ భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు.
ప్రతి విద్యార్థికి చదివే గొప్ప ఆయుధమని విద్యార్థులు లక్ష సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ సత్యసాయి దుర్గ మనోజ్ కుమార్ అన్నారు.
వెంకట్రావుపేటకు చెందిన కొక్కొండ లక్ష్మీనారాయణ సతీమణి వజ్రమ్మ (80) అకాల మరణం బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానపరిచేలా అధికారుల తీరుందంటూ సోమవారం మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. మంచిర్యాలలోని గర్మిళ్లలో నివసించే ఆటో డ్రైవర్ మర్యాద బాబు అలియాస్ చంద్రమౌళి (48) ప
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా సరైన పనిలేక.. మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల�