పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింద
అయ్యోదేవుడా మాకు ఇదేం గోస.. ఆరుగాలం కష్టించి పంట పండించే మా రైతుల మీద ఇంతగా పగబట్టావు. నోటి కాడికొచ్చిన బువ్వ నేల పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
పెద్దపల్లి జిల్లాలో రాబోవు మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు బంద్ చేసున్నామని, జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి విజ్ఞప్త�
పెండింగ్లో ఉన్న రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మండిపడ్డారు.
ఇటీవల కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా.హర్షిత్ అన్నారు.
బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు డిపాజిట్, తీసేటప్పుడు తెలియని (గుర్తు తెలియని) వ్యక్తుల సహాయాన్ని ప్రజలు తీసుకోవద్దని కాజీపేట్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే రైల్వే మజ్దూర్ యూనియన్ ధ్యేయమని ఏఐఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ అన్నారు.