ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ పౌరహక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.లక్ష్మణ్ పిలుపుని�
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవా లని సిపిఎం పార్టీ నాయకుడు ఓరుగంటి సాంబయ్య డిమాండ్ చేశారు.
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వికారాబాద్ జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది.
బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో అమోదించి,తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్ గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.