RTO Venkanna | భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నా
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు.
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినూత్న నిరసనకు దిగారు. నిజామాబాద్ జ్లి బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో జాప్యానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు.
High Court | బ్యాంకుకు తాకట్టు పెట్టిన భూమిలోని సమాధులను తరలించాలంటూ ఐడీబీఐ బ్యాంక్ చేసిన వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మరణించినవారికి హకులుండవా అంటూ నిలదీసింది. జీవించినవారితో సమానంగా మరణించినవ
కనీస వేతనాల చట్టం-1948 రద్దయి దాని స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గతంలో వేతన ఉత్తర్వులను గెజిట్లో ప్రచురించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించడానికి హైకోర్టు అనుమతించింది.
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రీకొడుకులు సహా మరొకరి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.