రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ మినిష్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో అథ్లెటిక్స్పోటీలు(Athletics competitions) ఉత్సాహంగా జరిగాయి.
ఫార్మాసిటీకి ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సీపీఎం నాయకులు అంజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గురువారం కుర్మిద్ద గ్రామంలో వినతిపత్రం అందజేశారు.
పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్యూనియన్ సిఐటియు హనుమకొండ జ�
కైస్తవుల ఆస్తుల పరిరణక్షకు 30 సంవత్సరాల తర్వాత మద్రాసు హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ) అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్ స్వరూప్ అన్నారు.