తనని గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సొంత ఖర్చుతో గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాడు.
ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో మాసాల్లో నిర్వహించనున్నట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవ
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సాయికుమార్ ఎంపికైనట్లు ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల హాజరు పద్ధతిలో భాగంగా అమలు చేయనున్న ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియ వ్యవస్థను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పర్యవేక్షించారు.