భారత విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన విద్యార్థి వీరులను స్మరిస్తూ విద్యాసంస్థల్లో ఈనెల 5 నుంచి 11 వరకు సంస్మరణ సభలు నిర్వహించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు పిలుపునిచ్
కోతులు, కుక్కల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, వాటి దాడుల వల్ల మహిళలు, చిన్నారులు గాయాలపాలవుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో అత్యాధునిక ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్ నిర్మాణానికి నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 2కే రన్ కార్యక్రమాన్ని ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె