బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బంది పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
కుల, మత అసమానత లు లేని సమ సమాజ నిర్మాణం కొరకు కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా యని కెవిపిఎస్ హనుమ కొండ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అన్నారు.
వివాదాల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై సర్కారు బదిలీ వేటు వేసింది. సిరిసిల్ల కలెక్టర్గా ఆయనను తప్పించిన ప్రభుత్వం ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్గా వి�