ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ
బాచుపల్లి(Bachupalli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ తన ఎనిమిది నెలలు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు సంపులో పడవేసి తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
రీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.