జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్కు వరద ప్రవాహం తగ్గుతున్నది.
పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగుల మందు తాగి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుడి మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరా తీశారు.
అర్హులైన పేదప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుంటే డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు ప్రభుత్వభూములను ఆక్రమిస్తామని కుత్బుల్లాపూర్ మండలం,సీపీఎం పార్టీ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ హెచ్చరించా�
నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి అనేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి తీరక నైవేద్యం సమర్పించిన భక్తులకు గణేష్ నిమజ్జనం అనంతరం తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకు కేసీఆర్పై సిబిఐ కేసులు పెడుతున్నారా? అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ప్రశ్నించారు.
కొత్తగూడెం ప్రభుత్వ ఖాజీ రషీద్ ఖాన్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి తొలగించినట్టు అహలే సున్నత్వల్ జమాత్ జిల్లా చైర్మన్ ఎం ఏ.రజాక్ తెలిపారు.
కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన లక్