మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సందర్శించారు.
గణపతి విగ్రహాన్ని(Ganesha idol) తీసుకెళ్తుండగా కరెంటు షాక్ (Electric shock)తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో వెలుగు చూసింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampally project) పైన నుంచి రాకపోకలను నిలిపి వచ్చినట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ను కాలనీ నుంచి తరలించాలని కోరుతూ ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్కప్లో తలపడే భారత జట్టులో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపల్లి ప్రశాంత్ రెండోసారి ఎంపికయ్యారు.
శివునిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి తరగతులు ప్రారంభిం చనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.