బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయం వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచ
నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధుల మంజూరు చేయించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబాల భిక్షపతి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విద్యాభివృద్ధి, ప్రగతి, ప్రవర్తనపై సమీక్షించేందుకు సెప్టెంబర్ 26వ తేదీన టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ (TPM) నిర్వహించనున్నట్లు మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ �
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చలో సెక్రటేరి యట్కు తరలి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సదుపాయాలను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది.