తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 1500 ప్రత్యేక గాంధీ విగ్రహాలు ప్రదర్శించారు.
అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన హనుమకొండ జిల్లా పైడిపల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్కి జిల్లాస్థాయి క్రీడాపురస్కారం, ప్రాశంసాపత్రం ప్రదానం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
‘కాంగ్రెస్ సర్కారు లైఫ్ట్యాక్స్ పెంపు పేరిట పేద, మధ్య తరగతి వర్గాలను దొంగ దెబ్బకొట్టింది..అప్పుజేసో, లోన్తీసుకొనో ఓ కారు కొనుక్కుందామనుకొనే వారి ఆశలపై నీళ్లు చల్లింది..’అంటూ మాజీ మంత్రి హరీశ్రావు వ
పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. విధి నిర్వహణలో ఎదురొంటున్న సమస్యలకు పరిషార మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వె�