హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా క్రీడాశాఖ ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్�
కాంగ్రెస్ నాయకులను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీయాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చారు.
మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ, ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మపులి మల్లేశం డిమాండ్ చేశారు.
పంట పొలాల్లోని లూజ్ వైర్లు సరిచేసినంకనే గ్రామంలోకి రావలంటూ గ్రామస్తుడు కర్రతో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లలో బుధవారం జరిగింది.