ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. సమ్మేటివ్-2 పరీక్షలు సైతం ఏప్రిల్ 20 నుంచే ప్రారంభంకానున్నాయి.
‘నా అన్వేషణ’ ఫేమ్, యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు వీ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని, నీటిని పంపింగ్ చేసి రైతులకు అందించాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యీ చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి ప్రభాకర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకుండా వీటికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపు �