క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధిని అంతమొందించడం సాధ్యమని క్షయ వ్యాధిలేని సమాజాన్ని నిర్మించడమే మన లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు అన్నారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ తెలిపారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడిన గుండె స్వప్నిక వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.