సింగరేణిలో(Singareni) కాంట్రాక్టుల పేరిట వేలకోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు.
ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు
పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన కేసీఆర్ నాడు వారు అడక్కుండానే మూడు సార్లు జీతాలు పెంచారని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మంగళవారం నారాయణపేట డీఎస్పీ కి పిర్యాదు చేశారు.