మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంతో పాటు కాపులు ఐక్యతను చాటేoదుకు ప్రతి మున్నూరు కాపు యువత చైతన్యవంతులు కావాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టే హనుమండ్లు పిలుపునిచ్చారు.
దసరా పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచడం సిగ్గుచేటని జగిత్యాల జిల్లా జిఎస్టి కోకన్వీనర్ గంగుల కొమురెల్లి ఆరోపించారు.
ముప్పై పడకల హాస్పిటల్లో సదుపాయలతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చెల్పూరి విష్ణుమాచారిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ప్రకటనలో తెలిపారు.
రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడుతో వెళ్తున్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
శంషాబాద్ ఛఠాన్పల్లి తరహాలో ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి చేయడమే కాకుండా తమకు సహకరించడం లేదని బాధితురాలిని వివస్త్రను చేసి, మర్మాంగంలో కర్రలు గుచ్చి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఇద్�