రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా చలి తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగార
న్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుడిపూడి మోహన్ రావు టేకులపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన నాయకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బండిపూరి శ్రీనివాసరావు అన్నారు.