ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు.
ఆదివాసులు-హక్కులు-అణిచివేత అవగాహన కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 24న ఉదయం 10 గంటలకు హనుమకొండ అంబేద్కర్ భవన్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్, ప�
వికాస తరంగణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు డాక్టర్ తిప్పని అవినాష్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులను ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పునఃప్రారంభించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగిందని మండల వైద్
బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది.