Hyderabad | విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈనెల 24 నుంచి 31 వరకు పంజాబ్లోని భటిండా గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ(పురుషులు, మహిళలు) పోటీలకు విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు �
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన శ్రీరాం కేత (32) అనే మహిళ మంగళవారం ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందినట్లు ఎస్సై కిరణకుమార్ పేర్కొన్నారు.
ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ వరంగల్ నిట్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, సమగ్ర విద్యను ప్రోత్సహించేందుకు ‘మానసిక ఆరోగ్య-వెల్నెస్ కేంద్రం’ ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మాజీ పోలీస్ కానిస్టేబుల్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీనర్సయ్య మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.