ఒక రోజులో ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 400 కేసులను సమాచార కమిషనర్ పరిష్కరించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసులన్నీ పరిషరించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చునని, అయితే 400కు పైగా కేసులను ఒకే ఒకరోజు ఎలా పరి�
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కుట్రలు చేస్తున్నదని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్కుమార్ అన్నారు.
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 21వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని, 22 నుంచి అక్టోబర్ 2 వరకు రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేం
శ్రీహనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 4 వరకు పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ వేదపండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినయర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కౌంస్యవిగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు అన్నారు.
వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ - 2025 సూపర్ న్యూమరరీ సీట్లకు సర్టిఫెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
టీచర్ కావాలంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు గురువారం రోడ్డెక్కి రహదారిపై ధర్నా చేశారు.