కార్తీక మాసం పురస్కరించుకొని కొత్తగూడెం డిపో నుండి అన్నవరం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారని విలేజ్ బస్ ఆఫీసర్ (విబీవో) ఇస్నాపల్లి శామ్యూల�
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్�
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెసర్ ఎం. కుమార్ను వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు కలిసి అభినందించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీలోగా నిర్వహించాలని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిప
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఒక ప్రకటనలో తెలిపారు.
కులకచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు.
రైతులు ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అ�