పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతి అధికారి డీ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ - 2025 చివరి దశ ప్రవేశాలకు షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారె�
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా(LCIF) ఆధ్వర్యంలో వార్డ్ సొసైటీ సహకారంతో శివనగర్ 35వ డివిజన్ మైసయ్య నగర్లో 170 నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, దుప్పట్ల పంపిణీ చేశారు.
ఉద్యోగాలు ఇస్తానని యువతను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థాయిలో ధ్వజమెత్తారు.