సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని కందిబండ గ్రామానికి చెందిన రాగుల నరేష్ యాదవ్ ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు.
కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొద లైందని, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. అతి చిన్న వయసున్