తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�
రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
స్వయం పోర్టల్ వేదికగా ఎనిమిది కొత్త కోర్సులతో పాటు మొత్తం 11 కోర్సుల రూపకల్పనకు ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) ఒప్పందం కుదుర్చుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ అన్నారు.