గూడెపు భిక్షపతి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రూ.5వేల ఆర్ధికసహాయం ప్రకటించారు.
దాదాపు పదిరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లకు రూ.984.41 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. 739 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ�
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ది శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.