‘గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూమిని నాకు ఉచితంగా అందిస్తే, దాన్ని కొందరు కబ్జాదారులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నరు.. ఇప్పటికే గోడలు, కట్టుకున్న ఇంటిని కూడా కూలగొట్టిండ్రు.. కోర్టు కేసులు వేసి వేధిస్తు�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
104 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే ఏడునెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ డిమాండ్చేశారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈ నెల 18న జరగబోయే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని టీఎస్ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా
ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు మంత�
గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, జిల్లా ఆధ్యక్షుడు గబ్బెట యాకయ్యలు డిమాండ్ చే
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత అన్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు అక్టోబర్ 17 నుండి 21 వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తె�