అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి
కేపీహెచ్బీ కాలనీలో గుంతల రోడ్లతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని బాలాజీనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జి.వినోద్కుమార్ గౌడ్ అన్నారు.
మేమెంతో మాకంత వాటాకై కేంద్ర ప్రభుత్వంపై పోరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీసీ జేఏసీరాష్ట్ర కన్వీనర్ కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ పిలుపునిచ్చారు.
లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ భాగస్వామైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేస
నర్సింహులపేట మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్, నర్సింహులపేట స్టేజీ పాఠశాలను గురువారం ఆకస్మికంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు.
అడవి పంది దాడిలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా దేవగిరిపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి(65) కార్తిక పౌర్ణమి సందర్భంగా తన భార్య ధనమ్మను బైక్పై తీసుక�