మెడికల్ సీట్ల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకువచ్చిన 33 జీవోని అమలు చేయకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని ఫానూర్ గ్రామంలోని వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి సారంగాపూర్ మండల తాజామాజీ ఎంపీపీ కోల జమున-శ్రీనివాస్ లు ఆదివారం రూ. 50వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. జపాన్ దేశంలో ఎలాంటి రిటైర్మెంట్ ఉండదో నాకు అలాంటిదే వర్తిస్తుందని, నేను రిటైర్మెంట్ తీసుకుంటానని అనలేదనని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంలో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూని�
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేసి సత్తా చాటుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ధీమా వ్యకం చేశారు.
నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫైర్,సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ �