సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు.
ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) సదర్ సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ల్యాదేళ్ల రాజు (లవ రాజ్) మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామ శివారులో జరిగింది.