లారీని బస్సు(RTC bus) ఢీకొట్టడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట(Siddipeta) జిల్లా గజ్వేల్ ప్రజ్ఙాపూర్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్పై జరిగింది.
మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
సింగూరు డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేసి 2 నెలలు గడిచినా అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. డ్యామ్లోని నీటి విడుదలపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ స
అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్ డైక్లోరైడ్' అనే గడ్డిమందును నిషేధించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషపూరిత మందుకు విరుగుడులేదని,
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శమిచ్చారు.
నగరంలో వరుసు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లి ఘటన మరవకముందే అమీర్పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లోని(Aditya Enclave building) కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.