న్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుడిపూడి మోహన్ రావు టేకులపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన నాయకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బండిపూరి శ్రీనివాసరావు అన్నారు.
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన 12 సంవత్సరాల బాలుడిని రైల్వే పోలీసులు సురక్షితంగా గుర్తించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళా పోలీసులు వేసిన సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు.