పెండింగ్లో ఉన్న రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మండిపడ్డారు.
ఇటీవల కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా.హర్షిత్ అన్నారు.
బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు డిపాజిట్, తీసేటప్పుడు తెలియని (గుర్తు తెలియని) వ్యక్తుల సహాయాన్ని ప్రజలు తీసుకోవద్దని కాజీపేట్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే రైల్వే మజ్దూర్ యూనియన్ ధ్యేయమని ఏఐఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ అన్నారు.
ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ని అభివృద్ధి పరచాలని కోరుతూ మంగళవారం ఓదెలకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్కు గ్రామస్తులు విన్నవించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సక్రమంగా ధాన్యం కొనుగోలు జరగడంలేదని ఆరోపిస్తూ మంగళవారం రైతులు కేంద్రం ఆవరణలో రహదారిపై బైఠాయించి ధర�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి డీఈఓ రాధాకృష్ణను ఆదేశించారు.