ఈ నెల 10న గ్రేట్ మిలియన్ మార్చ్ డేను తెలంగాణ ఉద్యమాకరుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు బంగరెడ్డి బాల లక్ష్మి తెలిపారు.
కడియం శ్రీహరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శించే నైతిక హక్కు లేదని మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ) జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ విమర్శించారు.
వ్యవసాయ భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు.
ప్రతి విద్యార్థికి చదివే గొప్ప ఆయుధమని విద్యార్థులు లక్ష సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ సత్యసాయి దుర్గ మనోజ్ కుమార్ అన్నారు.
వెంకట్రావుపేటకు చెందిన కొక్కొండ లక్ష్మీనారాయణ సతీమణి వజ్రమ్మ (80) అకాల మరణం బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానపరిచేలా అధికారుల తీరుందంటూ సోమవారం మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.