పోడు భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామస్తులు 40 మంది చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి తాండూర్కు చేరుకుంది.
బిల్లు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్ మున్సిపాలిటీలో రూ.4 లక్షలతో చేపట్టిన వాటర్ పైపులైన్
చిన్నతనంలోనే అమ్మానాన్న ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముడికి.. ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. ఆ తమ్ముడు తన అక్కను తండ్రిలాగా బాధ్యతగా చూసుకున్నాడు. ఆ అక్క తన తమ్ముడిని అమ్మలాగా లాలనతో చూసుకున్నది. చి�
కుండపోత వర్షంతో (Heavy rain)మహబూనగర్ పట్టణం అతలాకుతలమైంది. అరగంట పాటు కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం, న్యూటన్ చౌరస్తా, బైపాస్ ల వద్ద నాలాలు పొంగిపొర్లాయి.
గద్వాల అలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు.