మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, చిన్న ధర్మారం కాసిపేట గ్రామాల్లో నీటి సమస్యపై బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈనెల 18న జరగబోయే తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ను జయప్రదం చేయాలని టీఎస్ ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి రహదారి ప్రాంతం మొత్తం జన సంద్రమైంది. ప్రముఖ కల్వరీ చర్చి పాస్టర్ ప్రవీణ్ 50 రోజుల ఉప వాస దీక్షల ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్(National Athletics) పోటీలు ప్రారంభమయ్యాయి.
ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాదులోని సెర్ఫ్ ఆఫీస్ ముట్టడికి వెళుతున్న ఐకెపి వీవోఏలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మీనాక్షి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు.
వివిధ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు వేస్తారని కాసిపేట మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఈ. సరిత తెలిపారు.
పూటకో పార్టీ మారే మాసాపేట రవీందర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్ అన్న
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
దీపావళి పండుగకు ప్రజలు పటాకులు కాల్చడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయడంలో వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండగా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం