రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం కోట్పల్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి సంగమేశ్వర�
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలు మూలంగా మరో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు.