ఆటో కార్మికుల బాధలను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్న�
(నిట్)లోని కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం నెక్ట్స్-జెన్ కంప్యూటింగ్ ఆప్టిమైజేషన్’ అనే అంశంపై ఆరు రోజుల ఆన్లైన్ ఏఐసీటీఈ
రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంతవరకు బలమైన ఉద్యమాలు చేయాలని తెలం గాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలు�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు అన్నారు.