సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి-చందాపూర్ మధ్య నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో కంకర రోడ్డుపై కన్నీళ్లతో ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనవాసాలకు దూరంగా ఉండాల్సిన స్క్రాప్ దుకాణాలు(Scrap shops) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోనే రహదారుల వెంట, జనవాసాల మధ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ను యథాతథంగా ప్రజల ముందు పెట్టకుండా తమకు అణువుగా మార్చుకున్నామని ప్రభుత్వమే మంత్రివర్గం మొత్తం కూర్చొని ప్రజలకు వివరించడం హాస్యాస్పదంగా ఉందని బీఅర్ఎస్ జిల్�
ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుంది. ఎవరి భూమి అయినా సరే. నాకేం సిగ్గు అన్న చందంగా మట్టిని ఇసుకగా జల్లడబడుతూ ఇసుకగా మార్చి అడ్డగోలుగా అమ్ముతున్నారు.
లండన్లోని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జెస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పై మాజీ మంత్రి హరీశ్రావు పీపీటీని కార్యవర్గసభ్యులు టీవీ ద్వారా వీక్షించారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లిలో నిర్మించిన ఎల్లమ్మ గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదుపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం విచారణ చేప
పట్టణ ఆర్యవైశ్య సంఘంపై దాడులకు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడిన వారిపై త్వరలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా అసభ్య పథజాలంతో దూషించి, నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామన�