కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరిక్షల ఫలితాలను వైస్చాన్స్లర్ కే.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శుక్రవారం విడుదల చేశారు.
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్వయంప్రతిపత్తి(కేడీసీ) బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హీమోగ్లోబిన్ అవగాహన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కాకతీయ యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
తెలంగాణ తరహాలో కర్ణాటక రాష్ట్రంలోనూ కులవృత్తులను పునరుద్ధరించాలని, అక్కడి వైన్స్ల్లో రిజరేష్వన్లు కల్పించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. కర్ణాటకలో కులవృత్తుల పునరుద్ధరణ కోసం సేడం నుంచి
రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డు�
క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుడ్యానికి, స్నేహ సౌబ్రాతృత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, తాండూర్ మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి అన్నారు.