గోదావరి పుషరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండికి చెందిన రైతు వెంకటస్వామి.. తన ఐదెకరాల భూమి ఇతరుల పేరుమీద ధరణిలో న�
అంబర్పేట నియోజకవర్గం పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న టూడే లీగ్ పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు చేపడుతామని చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
గత 15రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు.
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
K. Narayana | అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్ నేడు మౌనం పాటించడం సిగ్గు చేటనిసీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.