కాక వెంకట స్వామి మెమోరియల్ టీ-20 ఫేజ్-2 క్రికెట్ పోటీల్లో మ్యాచ్లో వరుస విజయాలను నిజామాబాద్ నమోదు చేసుకోగా నిన్న ఓడిపోయిన రంగారెడ్డి, ఖమ్మం జట్లు నేడు గెలిచి పర్వాలేదు అనిపించాయి.
విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత కావాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండప పైకప్పు నీటి పారుదలను అందించే పనులను కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిఖిల్దాస్ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రథమిక పాఠశాలలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు.
ప్రసిద్ధ కాకతీయులనాటి రాజధాని ఓరుగల్లు కోటలోని(Warangal Fort) శిలా తోరణం అద్భుతమని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్(Minister Rohit Thakur) కొనియాడారు.