కరీంనగర్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు కలెక్షన్ కింగ్ల వ్యవహరిస్తున్నారని ప్రతి దరఖాస్తుకు డబ్బు లేకుండా ప్రొసీడింగ్స్ అందించడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, కేజీబీవీ వసతి గృహల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజ�
ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశ
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ నగేష్ రాత్రి 9 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.