గోవాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్సైన్స్అంతర్జాతీయ సెమినార్కు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు.
పరీక్షలలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, నిరాశ నిస్పృహలకులోనై ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు గురి కావొద్దని సైకియాట్రీస్ట్ డాక్టర్ ప్రహాసిత్ సూచించారు.
తన ఫోన్ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డార�
మల్లికుదుర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం పలికారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించ�