కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు రూ.9 వేల రూపాయలు పెంచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కృష్టమూర్తి అన్నారు.
నిట్లో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్-ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎక్స్పోపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని బస్తీలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
లింగం బంజరలో గల పురాతన శివాలయానికి సంబంధించిన స్థలానికి హద్దులు గుర్తించాలని కోరుతూ లింగం బంజర గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.