కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
త్వరలో జరగబోయే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల బలం చాటాల్సిన అవసరం ఉందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్ప రాజేశం, ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు.
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఫోర్ట్ వరంగల్ పరిధిలోని 35వ డివిజన్ శివనగర్ బ్యాంకు కాలనీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి మంగళవారం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
పేదింటిలోని ఆడ బిడ్డల కన్నీళ్లు తుడుచేందుకే నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) పథకాన్ని ప్రారం భించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.