కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి దరఖాస్తు రూపంలో స్వీకరించిన భూ సమస్యలను సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు.
అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వులపాలు చేసిందని చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం మండిపడ్డారు.
పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ప్రభుత్వం హడలిపోయింది. హైదరాబాద్ బయలుదేరే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేయాలని బుధవారం రాత్రి అన్న
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులన�
కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.