అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.
వరంగల్ కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిర్వహిస్తున్న టెండర్ను నిలిపివేయాలని కోరుతూ వరంగల్ కూరగాయల మార్కెట్ హోల్సేల్స్, రిటైల్ వ్యాపారుల సంఘం సభ్యులు సోమవారం వరంగల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాప్ డీలర్లతో వెట్టి చాకిరి చేపించుకుంటున్నాయని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల అధ్యక్షుడు ధరావత్ భద్రు నాయక్ విమర్శించారు.
రేషన్ డీలర్లకు పెండింగ్లో ఉన్న కమీషన్ను వెంటనే విడుదల చేయాలని సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్కు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల రేషన్ డీలర్లు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.