మొంథా తుఫాన్ ప్రభావితంతో నీట మునిగిన వరంగల్ గ్రేటర్ పరిధి 49వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీ వాసులకు తాపీ మేస్త్రి యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ప్రతి అంగన్వాడీ టీచర్ బాల్య వివాహాలు, శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరగకుండా తమ పరిధిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు.
భారత విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన విద్యార్థి వీరులను స్మరిస్తూ విద్యాసంస్థల్లో ఈనెల 5 నుంచి 11 వరకు సంస్మరణ సభలు నిర్వహించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు పిలుపునిచ్
కోతులు, కుక్కల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, వాటి దాడుల వల్ల మహిళలు, చిన్నారులు గాయాలపాలవుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో అత్యాధునిక ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్ నిర్మాణానికి నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు.