ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆ�
ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్లో చట్టం చేసి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దళితవర్గాల అభ్యున్నతికి పాటు పడుతూ, రాజ్యాధికారానికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ(ఏఐడిఏసి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం శైలేందర్ అన్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పాల వాగు వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాల వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు.
విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు ఉన్నత లక్ష్యసాధనతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్ఢి అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలలో చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన మొదటి సెమిస్టర్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల�