ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. మంచిర్యాలలోని గర్మిళ్లలో నివసించే ఆటో డ్రైవర్ మర్యాద బాబు అలియాస్ చంద్రమౌళి (48) ప
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా సరైన పనిలేక.. మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల�
పెద్దాపూర్లో బోనాల జాతర(Bonala jatara) ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకలో భాగంగా నేడు మల్లన్న స్వామికి ఒకేసారి 70 వేల మందితో బోనాలు సమర్పించనున్నారు.
కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం (సదరన్ స్టేట్స్ కాన్ఫరెన్స్) నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.