బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబా టులో ఉండేవి. రెండేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామాయంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సు పిల్లలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలుగు భాషా సంస్కృతి పునరుజ్జీవనానికి ప్రతిరూపంగా నిలుస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట), సభ్యునిగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బాగన్న గారి రవీందర్ రెడ్డినియామకమయ్యారు.
ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖిలావరంగల్ మధ్య కోటకు చెందిన దేనబోయిన రవి యాదవ్ను నియమించినట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గిరబోయిన రాజయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు బొల్లబోయిన కిషో