రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ అధికారులు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదిస్తున్నట్టు అవినీతి నిరోధకశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇండ్లలో శుక్రవారం జరిపిన సోదాల వివర�
స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం నిర్వహించిన ఎస్హెచ్జీ మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్�
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సమాలోచనలు చేస్తున్నది. నిత్యం ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నా బోగీల పెంపుపై దృష్టి పెట్టని మెట్రో సంస�
బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఏకం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్, బీసీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18 నుంచి నిర్వహించే 1,3,5వ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేయూ రిసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి సంఘాల నాయకులు పరిపాలన భవనంలోని వీసీ ప్రతాపరెడ్డికి వినతి�
మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి, ప్రత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కి రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు, అన్ని రకాల వసతులు కల్పించినట్లు గ్రంథాలయ ఛైర్మన్ మహ్మద్ అజిజ్ఖాన్ తెలిపారు.