హబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నుంచి విద్యార్థి పారిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు.
ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (BCFS) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన 10 మంది బోధనేతర ఉద్యోగులు హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జూలై 28 నుంచి 30 మధ్య నిర్వహించిన ‘ఓరియెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్�
తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చదువుకున్న యువతకు నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సు కింద ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు వరకు పొడిగించారు.
కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.