కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఇంగ్లీష్ ఫర్ బ్రిలియన్స్‘ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకం ప్రారంభించనుందని విశ్వవిద్యాల�
వ్యవసాయ బావి వద్ద పట్టాభూమి నుండి పానాది ఇవ్వాలని కక్షతో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి దాడి చేసిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి వై. విశ్వక్ సేన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో అత్యుత్తమ విజయం సాధించి గ్రాండ్ చాంపియన్గా ఎంపికయ్యాడు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ నాయకులు శ్రేణులంతా ఏకతాటిపై నిలబడాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
అన్ని ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల నిర్వాహకులు ఈ పాస్ యంత్రాలతో దుకాణాల్లో నిల్వలను సరిగా చూసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో కొనసాగుతున్న బ్యాంక్ స్ట్రీట్ ఉప పోస్ట్ ఆఫీస్ ను హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయాలనుకునే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు అన్నారు.