జీవితంలో విద్యార్థి దశ అనేది ఒక మైలురాయని, ఆలోచించి వేసే ప్రతి అడుగు భవిష్యత్తును నిర్ధారిస్తుందని శ్రీవాణి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు.
చిత్తారమ్మ దేవాలయంలో ఏప్రిల్ 1 వ తేదీన శ్రీ లక్ష్మి అమ్మవారి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రజలందరి సుభిక్షం కోసం మహా లక్ష్మి యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు యాగ నిర్వహణ కమిటీ ప్రకటించిం
Water Bell | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వినూత్నంగా వాటర్ బెల్(Water Bell ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.