Student commits suicide | ఎలుకల మందు తాగి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.
క్యాన్సర్ వ్యాధి సోకి ఆరోగ్యం క్షీణిస్తుందని, ఆర్థికంగా తన వల్ల ఇబ్బందుల వుతున్నాయని కుంగిపోయిన ఓ మహిళ మితిమీరిన కాల్షియం టాబ్లెట్లను మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చ
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల పాఠశాల్లోని విద్యార్థులు ఫుడ్పాయిజన్కు గురయ్యారని ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు.
ములుగు జిల్లా ఎటూరునాగారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక కాన్వాయ్ని కొండాయి గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు.
నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33 ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 35శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలన భవనం ముందు ఆందోళన చేపట్టారు.