నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ను కాలనీ నుంచి తరలించాలని కోరుతూ ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్కప్లో తలపడే భారత జట్టులో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపల్లి ప్రశాంత్ రెండోసారి ఎంపికయ్యారు.
శివునిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి తరగతులు ప్రారంభిం చనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పని చేయడంలేదని, కొందరివాడు కాదు.. అందరివాడని స్వేరోస్ స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు.