కాకతీయ విశ్వవిద్యాలయ పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
జైనుర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించుకోవాలని అసిఫాబాద్ జిల్లా డీఈ బండా వీరేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పీఎం ముద్రా లోన్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిలో ఆదర్శంగా నిలిచిన మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేకంగా అభినందించారు.