ప్రొఫెసర్ సురేష్లాల్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వేల్స్యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 108వ వార్షికోత్సవ సమావేశంలో జాతీయస్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఎన్ని
తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా చిగుమల మౌనికా గౌడ్ని(Mounika Goud )నియమిస్తూ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్లో జరిగే ఏబీవీపీ రాష్ర్ట మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంబాల కిరణ్ పిలుపునిచ్చారు.
కోట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడి హీయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు.
వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే(Mini Medaram) వారి పాలిట ఇబ్బందికరంగా మారింది.
రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం(BC Employees Association) సంయుక్త కార్యదర్శిగా బోధన్ సీడీపీఓ తాళ్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ గౌడ్ నియామకపత్రాన్ని అందజేశారు.
ఆర్ట్స్అండ్ సైన్స్(Arts College) కాలేజీలో బీఎస్సీ చదువుతున్న కోడి లహరి ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ దుండిగల్ ప్రాంతంలోని ఎంఎల్ఆర్ సాంకేతిక విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్(NSS) జాతీ�
ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.