పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వారికందించే ప్రయోజనాల్లో కోత పెట్టేందుకు రూపొందించిన పెన్షన్ వాలిడేషన్ యాక్టును వెంటనే రద్దు చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు కంటిచూపును ఇవ్వడమే బీసీఎం లక్ష్యంగా కొదుపాక బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ కంటి దావాఖాన పని చేస్తోందని సర్పంచ్ రెండ్ల శ్రీనివాస్ అన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) పీహెచ్సీ హైదరాబాద్ శాఖ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం విరాళంగా �
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావ
కొత్తకొండ(Kothakonda) వీరభద్ర స్వామి దేవస్థానంలో అభిషేకం పూజలు చేస్తున్న క్రమంలో హారతి పళ్లెంలో వచ్చిన డబ్బులు హుండీలోనే వేయాలని ఆలయ అర్చకుడు నందనం సందీప్ డిమాండ్ చేశారు.