వరంగల్ నగరంలోని దేశాయిపేట సమీపంలోని చిన్నవడ్డేపల్లి చెరువులో శుక్రవారం పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. చేపలపై విష ప్రయోగం జరిగిందా.. లేదా డ్రైనేజీల ద్వారా వచ్చే మురుగు నీరు విషతుల్యంగా మారిందనా?, లేక జ�
వారిద్దరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టింది. కానీ, నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి కర్కశంగా వదిలేసి మరో వివాహం చేసుకుంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.