విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా విద్యాసంస్థల బంద్ బుధవారం సింగరేణి మండల వ్యాప్తంగా సంపూర్ణంగా జరిగింది.
నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దా�
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూమంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దామ రాజేష్ మంగళవారం హైదరాబా�
మోదీ పాలనలో విదేశీ పెట్టుబడులు(Foreign investment) తగ్గిపోతున్నాయని, భారతదేశంపై నమ్మకం కోల్పోయి అంతర్జాతీయ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయని , రెడ్కో మాజీ చైర్మన్, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ �