సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు అన్నారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో రహిత భారతదేశానికి పాటుపడదామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ అన్నారు.