జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
కోటగిరి మండల కేంద్రంతో పాటు ఎత్తుండా క్యాంప్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు పంపిణీ చేశారు.