జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగిందని మండల వైద్
బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది.
మెడికల్ సీట్ల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకువచ్చిన 33 జీవోని అమలు చేయకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని ఫానూర్ గ్రామంలోని వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి సారంగాపూర్ మండల తాజామాజీ ఎంపీపీ కోల జమున-శ్రీనివాస్ లు ఆదివారం రూ. 50వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.