రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం -1లో జీహెచ్ఎంసీకి చెందిన వరదనీటి నాలాను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన వ్యవహారంపై నమస్తేతెలంగాణ పత్రికలో కథనంతో బల్దియా అధికారులు స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందించిన దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నార�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్కు ప్రవాహం త గ్గింది. శుక్రవారం 82,330 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నార�