ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని(Nagoba temple) మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి దర్శించుకున్నారు.
ఎస్సీలు(SCs) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(Municipal elections) బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్ పులి జైపాల్, మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు.