ఇటీవల బిఆర్ఎస్ కార్యకర్త మహదేవోజు విష్ణుమూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కొండంత భరోసా ఇచ్చారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపూరు గ్రామానికి చెందిన శీనయ్యకు పంగ�
పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొవాలని సీఐటీయూ రాష్ట్ర పధాన కార్యదరి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.