సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
మైనర్లు బైకులు నడిపితే వారిపై, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు.
బెల్లంపల్లి నూతన సబ్ కలెక్టర్(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ను సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల తుడుందెబ్బ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించడం జరి�
తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్న�
కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం(,Distance education) అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు, అర్హులైన అభ్యర్థులు
ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు.
ఆదివాసులు-హక్కులు-అణిచివేత అవగాహన కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 24న ఉదయం 10 గంటలకు హనుమకొండ అంబేద్కర్ భవన్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్, ప�
వికాస తరంగణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు డాక్టర్ తిప్పని అవినాష్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులను ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పునఃప్రారంభించారు.