ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గత పన్నెండు సంవత్సరాలుగా మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్లో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు.
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో డాక్టర్ విలియం కేరీ 264వ జయంతిని పురస్కరించుకుని విశాల్, రూత్ మంగల్వాడి రాసిన ఆధునిక భారత పితామడు ‘విలియం కేరీ’ అనే పుస్తకం నుంచి క్విజ్ పోటీలు ని�
Dasharath Nayak | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
Nayi Brahmins | నాయీబ్రాహ్మణుల వృత్తిని దెబ్బతీసే ఆర్టికల్-19ని ఎత్తివేయాలని హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చౌరస్తా అధ్యక్షుడు సింగారపు శ్యామ్ డిమాండ్ చేశారు.