లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ - వర్ని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలని మోసం చేస్తుందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై మంగళపల్లి స్టేజి వద్ద సోమవారం వేకువ జామున వెనుక నుండి బైకును ఢీ కొట్టిన సంఘటనలో కదిరె కిరణ్(35)అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు అంబాల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ కు చెందిన ఎండీ సమద్ (75) రైతు తనతో పాటు మరో 40 మందికి సంబంధించిన భూమి సమస్యపై కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ICAI), న్యూ ఢిల్లీలోని నాన్ స్టాండింగ్ (మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్) కమిటీకి 2026-27 సంవత్సరానికి కోఆప్టెడ్ సభ్యుడిగా వరంగల్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ త