రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
‘కాంగ్రెస్ సర్కారు లైఫ్ట్యాక్స్ పెంపు పేరిట పేద, మధ్య తరగతి వర్గాలను దొంగ దెబ్బకొట్టింది..అప్పుజేసో, లోన్తీసుకొనో ఓ కారు కొనుక్కుందామనుకొనే వారి ఆశలపై నీళ్లు చల్లింది..’అంటూ మాజీ మంత్రి హరీశ్రావు వ
పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. విధి నిర్వహణలో ఎదురొంటున్న సమస్యలకు పరిషార మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వె�
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సహాయ సహకారాలు అందిస్తున్న స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరత వేధిస్తున్నదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్�
సంవత్సరాల తరబడి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ అన్నారు.
జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం(NFBS )నకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్ వేరువేరు ప్రకటనలో సూచించారు.