నయాబాదులో గల నల్ల పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
పేద కుటుంబానికి చెందిన కోడూరి కొమురమ్మ - శంకర్ గౌడ్ కూతురు సమత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గురువారం ఆర్థిక సాయం అందించారు.
నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది.
ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. సమ్మేటివ్-2 పరీక్షలు సైతం ఏప్రిల్ 20 నుంచే ప్రారంభంకానున్నాయి.