బోడంగిపర్తి గ్రామంలో నెలకొని ఉన్న మంచికంటి వారి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 22వ బ్రహ్మోత్సవా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథా అవుతున్నదని భక్తులు మండిపడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన రెండు క్యూ షెడ్లన�
రేవంత్రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు.