మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా అజ్ఞాతం వీడి ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ అన్నారు.
కళా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి సమగ్ర సాంస్కృతిక విధానం అమలు చేసి కళాకారులకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర విజయ్ కుమా�
వరంగల్ జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులకు సరిపడ యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ, అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్�
విద్యార్థుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ ఇబ్బందులు పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు.
మహదేవ్పూర్ మండల కేంద్రంలని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సోమవారం వినతిపత్రం అందజేశ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘బహుజనగణమన’ పుస్తకాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు.
ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలో విద్యుత్ హై టెన్షన్ వైర్ల కారణంగా మరణించిన ముత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- మహబూబాద్ జాతీయ రహదారిపై కస్నా తండవాసులు ధర్నాకు దిగారు.