నగరంలో వరుసు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లి ఘటన మరవకముందే అమీర్పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లోని(Aditya Enclave building) కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
నల్లమలలో( Nalamalla forest) కార్చిచ్చు రాజుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి( Lakshmi Narasimha Swamy) ప్రధాన ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ఫిబ్రవరి 18న వైభవంగా ప్రారంభమయ్యాయి.
సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించా�