BRS leaders | కొరుటూరి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వస్పరి ఫౌండేషన్ సౌజన్యంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం అందజేశార
లష్కర్ బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) వైభవంగా కొనసాగుతున్నది. వేకువ జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు.
మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని (Alumni reunion)నిర్వహించారు.
కాంగ్రెస్కు నీళ్లవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు.
Warangal | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్షిప్ గేమ్స్కు(World Para Championship Games) శుక్రవారం ఎంపికైంది.