సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు.
రైలు(Train) ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడి భారత సైన్యంలో సుబేదార్గా (Army Subedar) పనిచేస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
సంక్రాంతి పండుగ, మేడారం జాతర కోసం ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళుతున్నారా? అయితే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ బుధవారం ప్రకటనలో సూచించారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.