మరిపెడ పురపాలక సంఘం పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణంలోని 9వార్డు లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మాట మార్చడం, మడమ తిప్పడం, హామీలపై ప్రజలను ఏ మార్చడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రివాజుగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతులపై మరో కుట్రకు తెరలేపిందా? తాజాగా వరి సాగు, యూరియా వినియోగంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన సందేహం ఇది.
వరుణుడు కరుణించకపోవడంతో మొలకెత్తిన మొక్కలు ఎండుముఖం పడుతున్నాయి. విత్తనాలు నాటే సమయానికే వర్షాలు కురవడంతో నాటిన రైతులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలను నాటి నెల రోజులు దాటినా పంటలకు స
బోధన్ పట్టణంలో కుక్కల బెడద, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం బీజేపీ పట్టణ కమిటీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గంజి రోడ్లో గల శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలోని మారుతి మందిరంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.