వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అనుబంధ క్షేత్రం శ్రీ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.