మాగనూరు మండలంలో వడ్వాట్, ఓబులాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన కాల్వ పూడికను రైతులు సొంత నిధులతో తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓబులాపూర్, వడ్వాట్ గ్రామస్తులు మాట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో ల�
నల్లగొండ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ బదిలీపై సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళుతున్న సిరిపురం వెంకటరెడ్డి సేవలు మరువలేనిది అని నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు అన్నారు.
Nirmala note books | వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మనుగొండ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిర్మల బుక్ బైండింగ్ అధినేత, మరియాపురం మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి విద్యార్థులకు 1200 వందల నోట్బుక్స్ అంద�
దివ్యాంగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.6 వేలు వెంటనే మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఇండియా నర్సంపేట డివిజన్ అధ్యక్షులు భూక్య రాజు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల నిరసన తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన మెనూ విధిగా అమలు పరచాలని తహసీల్దార్ బానోతు జవహర్ లాల్ పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.